" అఫ్గాన్ గడ్డ ఉగ్రవాదానికి అడ్డా కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంతర ఉగ్రవాదం విస్తరించకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అఫ్గాన్‌లో బలహీన పరిణామాలను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనుకునే దేశాలతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అఫ్గాన్ ప్రజలు, మహిళలు, చిన్నారులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి సాయం అందించాలి.                                   "
- ప్రధాని నరేంద్ర మోదీ