- ప్రధాని నరేంద్ర మోదీ
Modi US Visit LIVE: అమెరికా పర్యటన ముగించుకొని భారత్కు మోదీ తిరుగుపయనం
ఐక్యరాజ్యసమితి 76వ జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ABP Desam Last Updated: 25 Sep 2021 10:35 PM
Background
భారత్లో బలమైన ప్రజాస్వామ్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. ఓ ఛాయ్వాలా ఇక్కడ మాట్లాడుతున్నాడంటే భారత ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చన్నారు. ...More
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
భారత్కు పయనం..
అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ.. భారత్కు తిరుగు పయనమయ్యారు. జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.