" ప్రధాని మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్‌తో భాగస్వామి కావడం గర్వంగా ఉంది. 5జీ సాంకేతికత గురించి మేం మాట్లాడాం. భారత్‌లో 5జీ విస్తరణకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి.                                                   "
- క్రిస్టియానో, క్వాల్కమ్ సీఈఓ