India On Trump Tariffs: బ్రేకుల్లేనిబండిలోతనకుపోటీవచ్చేదేశాలపైటారిఫ్తోదండయాత్రచేస్తున్నఅమెరికాఅధ్యక్షుడుడొనాల్డ్ట్రంప్ఆటకట్టించేందుకుభారత్సహాకీలకదేశాలుస్కెచ్వేస్తున్నట్టుఅర్థమవుతోంది. దిశగాభారత ప్రధాని నరేంద్ర మోదీసంచలననిర్ణయాలుతీసుకుంటున్నారు. చైనావెళ్లేందుకుసిద్ధమవుతున్నారు. బ్రెజిల్తోకూడాచర్చిసిస్తున్నారు. మిత్రుడిగాభావించినట్రంప్వెన్నుపోటుపొడిచారనిభారత్భావిస్తోంది. రష్యాతోస్నేహంగాఉన్నారనేకారణంతో 50 శాతంటారిఫ్విధించడంపైప్రతివ్యూహంరచిస్తున్నారు.

అమెరికాకుచావుదెబ్బకొట్టాలనేఆలోచనతోగతానికిభిన్నంగాఆడుగులేస్తున్నారుమోదీ. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ఇనాసియోలూలా డా సిల్వాతో మాట్లాడుతున్నారు. ఆగస్టు నెలలో 7 సంవత్సరాల తర్వాత చైనాకు మొదటిసారిగా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు చర్యలు అమెరికాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మకస్టెప్లుగావిశ్లేషకులుభావిస్తున్నారు. ప్రధాని మోదీషాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి టియాంజిన్‌కు వెళతారు, అక్కడ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తోద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు.

లూలాతో చర్చ

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా భారతదేశం-యుఎస్ వాణిజ్య యుద్ధం, అమెరికా సుంకాల పరిస్థితిపై చర్చిస్తున్నారు. అమెరికాఅధ్యక్షుడుట్రంప్బ్రెజిల్పైకూడాయాభైశాతంటారిఫ్వేశారు. దీనిపైదేశంకూడారగిలిపోతోంది.

చైనా పర్యటన ,SCO సమావేశం

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ప్రధాని మోదీ ఆగస్టు చివరిలో చైనాను సందర్శిస్తారు. చివరిసారిగా 2018లో చైనావెళ్లినప్రధానమంత్రిమోదీఏడేళ్లతర్వాతమరోసారిడ్రాగన్కంట్రీసందర్శిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో టియాంజిన్‌లో పాల్గొంటారు, అక్కడ షీ జిన్‌పింగ్‌ను కలుసుకుంటారు. ఈ సమావేశం ఆగస్టు 31,సెప్టెంబర్ 1న జరగనుంది.

అమెరికా సుంకాల మధ్య ఈ దౌత్యం ముఖ్యం

రష్యా నుంచి భారతదేశంచమురుకొనుగోలుచేస్తుందన్నకారణంతోట్రంప్సర్కారుఇండియాపై50శాతంటారిఫ్నువిధించింది. మొదట 25 శాతమేఅనిచెప్పింది. రెండురోజులక్రితంమళ్లీదాన్నిడబుల్చేస్తూట్రంప్నిర్ణయంతీసుకున్నారు. రష్యానుంచిభారత్ఇంధనంకొనుగోలుచేయడంప్రపంచానికిప్రమాదమనిట్రంప్అభివర్ణిస్తున్నారు. అందుకేచర్యలుతీసుకుంటున్నట్టుపేర్కొన్నారు.

ట్రంప్చర్యలనుభారత్తీవ్రంగాఖండించింది. ఇదిఅన్యాయమైననిర్ణయమనిపేర్కొంది. అయినాసరేభారత్లోనిరైతులప్రయోజానులు, ప్రజలసంక్షేమమేముఖ్యమనిప్రధానమంత్రిమోదీతెలిపారు. టైంలోనేభారతదేశకు బ్రెజిల్, చైనా, రష్యా వంటి బ్రిక్స్ దేశాలతో సంబంధాలు మరింత ముఖ్యమైనవిగా మారాయి.

ఇతర దౌత్య కార్యకలాపాలు

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో ఉన్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా రష్యాను సందర్శించాలని ముందుగా నిర్ణయించారు. ఈ సంవత్సరం చివరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా భారతదేశానికి ఆహ్వానించడానికి భారత్ సిద్ధమవుతోంది.ట్రంప్చర్యలవల్లభారత్, రష్యామరింతదగ్గరవుతున్నాయి.