Air India Plane Crash Live Updates: మెడికల్ కాలేజీ వద్ద కూలిన విమానం, 20 మందికి పైగా మెడికోలు సైతం మృతి

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 242 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

Shankar Dukanam Last Updated: 12 Jun 2025 05:12 PM

Background

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో   ఎయిర్ ఇండియా విమానం సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మేఘనీనగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ  ఈ విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్. టేకాఫ్ సమయంలో విమానం రన్‌వే నుండి...More

మెడికల్ కాలేజీ వద్ద కూలిన విమానం, 20 మందికి పైగా మెడికోలు సైతం మృతి

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే AI171 Boeing 787 Dreamliner ఇండిగో విమానం క్రాష్ అయింది. అయితే జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద కూలడంతో 20 మందికి పైగా మెడికోలు మృతిచెందారని అధికారులు చెబుతున్నారు.