Breaking News: పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం..

ABP Desam Last Updated: 13 Dec 2021 06:55 PM

Background

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో, తమిళనాడు, ఏపీ తీరం వెంట బలమైన గాలులు...More

పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం

పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ కు నివేదిక అందించామని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. 72 గంటల్లో సీఎం జగన్ పీఆర్సీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.