Rahul Gandhi: భారత్‌లో జెన్‌-Z ఉద్యమం- ఓట్‌ చోరీతోనే మొదలు- రాహుల్ సంచలన ట్వీట్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

KhageshLast Updated: 18 Sep 2025 08:27 PM

Background

Andhra Pradesh Assembly Session: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మాన్‌సూన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి కూడా వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు...More

Rahul Gandhi:భారత్‌లో జెన్‌-Z ఉద్యమం- ఓట్‌ చోరీ నుంచే మొదలు- రాహుల్ సంచలన ట్వీట్ 

 Rahul Gandhi: భారత్‌లో జెన్‌-Z ఉద్యమం వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశంలో ఓట్లను గల్లంతు చేసి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆరోపించిన ఆయన దీనిపైనే యువత, విద్యార్థులు తిరుగుబాటు చేస్తారని వార్నింగ్ ఇచ్చారు. వారితో కలిసి రాజ్యాంగ పరిరక్షణకు పని చేస్తారనని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.