Telugu Desam Party News: తెలుగు దేశం పార్టీ తన మూడో జాబితాను విడుదల చేసింది. 11 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 13 ఎంపీ స్థానాలకు సంబంధించిన జాబితాను విడుల చేసింది. ఇంకా ఐదు అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్‌ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. పొత్తుల్లో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు విడుదల చేసిన లిస్ట్‌లో 

పలాస- గౌతు శిరీషపాతపట్నం- మామిడి గోవింద్‌రావుశ్రీకాకుళం- గొండు శంకర్శృంగవరపుకోట- కోళ్ల లలితాకుమారికాకినాడ సిటి- వనమాడి వెంకటేశ్వరరావు అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు పెనమలూరు- బోడె ప్రసాద్మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్నరసరావుపేట- డాక్టర్‌ చదలవాడ అరవింద్‌ బాబు చీరాల- మద్దలూరి మాలకొండయ్య యాదవ్సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

టీడీపీ ఎంపీ అభ్యర్థులు

శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం- మాత్కుమిల్లి భరత్అమలాపురం- గంటి హరీష్‌ మాధుర్‌ఏలూరు- పుట్టా మహేష్‌ యాదవ్ విజయవాడ- కేశినేని శివనాథ్‌(చిన్ని)గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట- లావు శ్రీ కృష్ణ దేవరాయులుబాపట్ల- టి. కృష్ణ ప్రసాద్నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాద్‌రావు కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు )నంద్యాల- బైరెడ్డి శబరిహిందూపురం- బీకే పార్థసారథి