Election 2022 Voting Live Updates: సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లో 63%, యూపీలో 57% ఓటింగ్

పంజాబ్ సహా ఉత్తర్‌ప్రదేశ్‌ మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

ABP Desam Last Updated: 20 Feb 2022 06:42 PM

Background

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఈరోజు పంజాబ్‌కు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్​ లోనికి ఓటర్లను అనుమతిస్తారు. మొత్తం 117 స్థానాలకు ఈరోజే...More

5 గంటల వరకు

సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లో 63%, ఉత్తర్‌ప్రదేశ్‌లో 57 % పోలింగ్ నమోదైంది.