Crime News: నంద్యాల జిల్లాలో చాగల్లమర్రిలో విషాదం చోటు చేసుకుంది. చినవంగలిలో మట్టిమిద్దె కూలి నలుగురు మృతి చెందారు. వీళ్లంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారు. చనిపోయిన వారిలో భర్త, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు.