Breaking News Live: భారత్‌ బయోటెక్‌ ఎండీకి పద్మభూషణ్‌, మొగులయ్య, గరికిపాటి నర్సింహారావుకు పద్మశ్రీ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 25 Jan 2022 08:38 PM

Background

ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలే అందుకు కారణమని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో వాయువ్య దిశ నుంచి గాలులు ఆగిపోగా.. తాజాగా నైరుతి దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన...More

భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌కు పద్మభూషణ్‌, మొగులయ్య, గరికిపాటి నర్సింహారావుకు పద్మశ్రీ

పద్మభూషణ్ : కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా ( కోవాగ్జిన్,  భారత్ బయోటెక్ ) 


ఆంధ్రప్రదేశ్‌ నుంచి పద్శశ్రీ లు : గరికపాటి నర్సింహారావు, గోసవీడు షేక్ హుస్సేన్ , డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు


తెలంగాణ నుంచి పద్మశ్రీలు : దర్శనం మొగులయ్య , రామచంద్రయ్య