Breaking News Live: పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా, పలువురు విద్యార్థులకు గాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 18 Apr 2022 03:14 PM

Background

అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఉంది. బంగాళాఖాతం నుంచి వీచే గాలులతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. తమిళనాడు, యానాం, ఒడిశాలలో  ఉరుములు, మెరుపులతో...More

Janasena In Tirupati: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని తిరుపతిలో జనసేన నేతలు నిరసన

Janasena In Tirupati: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి, ఆర్టీసీ RMO కి వినతిపత్రం అందజేశారు ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రాజా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.