Breaking News Live: ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ప్రయాణికులకు గాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 20 Jan 2022 10:08 PM

Background

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఇదయం వి.ఐ.పి విరామ సమయంలో ఎంపీ మోపీదేవి వెంకటరమణ, అన్నపూర్ణ ట్రస్టు వ్యవస్థాపకులు భగవన్ శ్రీ సత్య సాయి సద్గురు శ్రీ మధుసూదన్ సాయి, సినీ నటుడు శ్రీకాంత్ లు కుటుంబ సమేతంగా...More

ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ప్రయాణికులకు గాయాలు

ములుగు జిల్లా పస్రా తాడ్వాయి మధ్య ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీ వెనుక నుంచి కొట్టింది.  ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్టీసీ బస్సు హన్మకొండ నుంచి ఏటూరు నాగారం వస్తున్నట్లు సమాచారం.