Breaking News Live: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో కొట్టుకుపోయిన 11 మంది ప్రయాణికులు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 09 Dec 2021 09:54 PM

Background

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో విజయనగరం ఎమ్మెల్సీ రంగరాజు., పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు., తెలంగాణ ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ., ప్రభుత్వ సలహా దారుడు అజయ్ కల్లమ్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో...More

Accident: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో కొట్టుకుపోయిన ప్రయాణికులు

నెల్లూరు జిల్లా సంగం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీ కొట్టింది. 15 మందితో ప్రయాణిస్తున్న ఆటో వాగులో పడిపోయింది. వాగులో నుంచి స్థానికులు నలుగురిని కాపాడారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కాపాడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులు వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.