'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ అందుకుంది కీర్తి సురేష్.

ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది.

ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

ఈ సినిమాలో కళావతి పాత్రలో చక్కగా నటించింది కీర్తి.

ప్రస్తుతం ఈమె రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉంది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటిస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ పింక్ శారీ కట్టుకొని ఓ ఫొటోషూట్ లో పాల్గొంది.

ఈ ఫొటోల్లో కీర్తి ఎంతో అందంగా కనిపిస్తుంది. 

తన క్యూట్ స్మైల్ తో అందరినీ ఆకట్టుకుంది.

కీర్తి సురేష్ ఫొటోలు