భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రైల్ నెట్‌వర్క్ , ఆసియాలో మొదటిది.

Published by: Raja Sekhar Allu

భారతదేశంలో మొదటి ప్యాసింజర్ ట్రైన్ 1853 ఏప్రిల్ 16న ముంబైలోని బోరీ బందర్ నుంచి తానే వరకు 34 కి.మీ. ప్రయాణం

Published by: Raja Sekhar Allu

జమ్మూ కాశ్మీర్‌లోని చెనాబ్ రైల్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి ఎత్తైనది (359 మీటర్లు), హిమాలయాల్లో ఉంది.

Published by: Raja Sekhar Allu

రోజుకు 2.3 కోట్ల మంది ప్రయాణికులను తీసుకెళ్తుంది, ఇది కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ.

Published by: Raja Sekhar Allu

14.3 లక్షల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే 7వ అతి పెద్ద సంస్థ. ఇది ఒక చిన్న దేశ ఆర్థిక వ్యవస్థలా పనిచేస్తుంది.

Published by: Raja Sekhar Allu

అతి వేగవంతమైనది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (160 కి.మీ./గం), అతి నెమ్మది మెట్టుపాలయం-ఊటీ నీలగిరి ప్యాసింజర్ (సగటు 10 కి.మీ./గం).

Published by: Raja Sekhar Allu

గోరఖ్‌పూర్ జంక్షన్‌లోని ప్లాట్‌ఫాం 1,366 మీటర్ల పొడవు కలిగి ఉంది. త్వరలో హుబ్బల్లి జంక్షన్ (1,505 మీటర్లు)ది ఈ రికార్డు

Published by: Raja Sekhar Allu

భారతీయ రైల్వేలు 4 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ డార్జిలింగ్, నిల్గిరి, కాల్కా-షిమ్లా మౌంటైన్ రైల్వేలు, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కు యజమాని

Published by: Raja Sekhar Allu

855లో తయారైన ఫెయిరీ క్వీన్ స్టీమ్ లోకోమోటివ్ ఇంకా పనిచేస్తోంది.

Published by: Raja Sekhar Allu

1986లో న్యూ ఢిల్లీలో మొదటి కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రారంభమైంది.

Published by: Raja Sekhar Allu