ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 94 పాయింట్లు తగ్గి 17,005 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 360 పాయింట్లు తగ్గి 57,628 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 236 పాయింట్లు పెరిగి 39,361 వద్ద స్థిరపడింది.

హిందుస్థాన్‌ యునీలివర్‌, బీపీసీఎల్‌, ఐటీసీ, గ్రాసిమ్‌, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్ ఫైనాన్స్‌, హిందాల్కో, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 82.63 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.540 తగ్గి రూ.59,780 గా ఉంది.

కిలో వెండి రూ.300 తగ్గి రూ.71,800 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.25,790 వద్ద ఉంది.

బిట్ కాయిన్ 4.15 శాతం పెరిగి రూ.23.40 లక్షల వద్ద కొనసాగుతోంది.