బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 334 పాయింట్ల నష్టంతో 60,406 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 89 పాయింట్ల నష్టంతో 17,764 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 125 పాయింట్లు తగ్గి 41,374 వద్ద స్థిరపడింది.

టాప్ లాసర్ : దివిస్ ల్యాబ్ 3.58 నష్టపోయి 2,781 వద్ద ముగిసింది.

టాప్ గెయినర్: అదానీ పోర్ట్స్ 8.63 శాతం లాభపడి రూ.541.90 వద్ద ముగిసింది.

బంగారం: 10 గ్రాముల ధర రూ.280 పెరిగి రూ.57,440 వద్ద ఉంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి పది పైసలు బలపడి రూ.91.73 వద్ద స్థిరపడింది.

వెండి: కిలో రూ.71,000గా ఉంది. మార్పేమీ లేదు.

ప్లాటినం: 10 గ్రాములు రూ.110 పెరిగి 25,830 వద్ద ఉంది.

బిట్ కాయిన్: నేడు 1.96 శాతం తగ్గి రూ.18.91 లక్షల వద్ద కొనసాగుతోంది.