బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 242 పాయింట్ల లాభంతో 61,275 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 86 పాయింట్లు పెరిగి 18,015 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 82 పాయింట్లు పెరిగి 41,731 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్: టెక్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్‌, ఐచర్‌ మోటార్స్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌

టాప్ లాసర్స్ : హిందుస్థాన్‌ యునీలివర్‌, సన్‌ ఫార్మా, ఓఎన్‌జీసీ, ఎల్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్

డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలహీనపడి రూ.82.80 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.57,160గా ఉంది.

కిలో వెండి రూ.450 తగ్గి రూ.69,950 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.24,720 వద్ద ఉంది.

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.89 శాతం పెరిగి రూ.18.30 లక్షల వద్ద కొనసాగుతోంది.