YS Sharmila On KCR : రాజశేఖర్ రెడ్డివి బొంకుడు మాటలన్న కేసీఆర్ పై షర్మిల ఫైర్ | DNN | ABP Desam

జనగామలో వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ నిర్వహించిన పాదయాత్ర సభలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో తన ప్రసంగంలో కేసీఆర్..రాజశేఖర్ రెడ్డిని అవమానించారని మండిపడిన షర్మిల...కేసీఆర్ వే బొంకుడు మాటలు అంటూ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola