YS Sharmila : హిజ్రాలను అవమానించలేదు..క్షమాపణ కోరుతున్నానన్న షర్మిల
Continues below advertisement
వైస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హిజ్రాలను క్షమాపణ కోరారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ప్రస్తావిస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా..రాష్ట్రవ్యాప్తంగా హిజ్రాలు ఆందోళనలు నిర్వహించారు
Continues below advertisement