Civils 2020 Topper: నాన్న కల నెరవేర్చిన సివిల్స్ 20వ ర్యాంకర్ శ్రీజ..

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు వచ్చేశాయ్. సివిల్ సర్వీసులు 2020 తుది ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. మొత్తంగా 761 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు అభ్యర్థి, వరంగల్ జిల్లాకు చెందిన పి. శ్రీజ ఆల్ ఇండియా స్థాయిలో 20వ ర్యాంకు సాధించారు. ఈ విజయం తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరిదీ అని పేర్కొన్నారు. సివిల్స్ లో విజయంపై శ్రీజతో ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇక్కడ వీక్షించండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola