Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
ABP Desam
Updated at:
02 Dec 2023 05:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... త్వరలో తెలంగాణలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందన్నారు.