MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
ABP Desam
Updated at:
25 May 2022 03:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాను ఎంపీగా గెలవడం బీసీలకు, కాపులకు లభించిన గౌరవమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర @ గాయత్రి దేవి అన్నారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లకుపైగా గెలుస్తుందన్న విశ్వాసంతో ఉన్న వద్దిరాజులో ఏబీపీ ముఖాముఖి.