Hyderabadలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్య సమితి 21 ఏళ్ల పయనం గురించి చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అని వెల్లడించారు.