TPCC Working President Anjan Kumar Yadav : మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం జరగాలి | ABP Desam
మంత్రివర్గ విస్తరణలో అందరికీ న్యాయం చేయాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఏర్పడే క్యాబినెట్ లో ఎలాంటి వారికి ప్రాధ్యానమివ్వాలో చెప్పిన అంజన్ కుమార్..బీఆర్ఎస్ ను ఇక మర్చిపోచ్చన్నారు.