TPCC Chief Revanth Reddy : నూతన సచివాలయానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు|ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ లో టెలిఫోన్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సెక్రటేరియట్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram