Telangana Elections Revanth Reddy vs YS Sharmila : రేవంత్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల పరోక్షంగా మాటల యుద్ధం | ABP Desam

Telangana Elections :

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని ఇప్పటికే షర్మిల ప్రకటించినా..రేవంత్ రెడ్డిని సుప్రీంకోర్టే దొంగ అంది అంటూ మాటల యుద్ధానికి తెరతీశారు షర్మిల.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola