Rishabh Pant Visit Tirumala : తిరుమల శ్రీవారి సేవలో పంత్, అక్షర్ పటేల్ | ABP Desam

తిరుమల శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్లు రిషభ్ పంత్, అక్షర్ పటేల్ పాల్గొన్నారు. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి లాంగ్ ట్రావెల్ చేసిన రిషభ్ పంత్ తోటి ఆటగాడు అక్షర్ పటేల్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola