Revanth Reddy in CM Chamber : తెలంగాణ సచివాలయానికి తొలిసారి రేవంత్ రెడ్డి | ABP Desam

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి ఛాంబర్ లో సీఎం కుర్చీపై కూర్చున్న రేవంత్ కు వేదపండితులు వేదాశీర్వచనం అందచేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola