Revanth Reddy About Rahul Gandhi Khammam Sabha |అడ్డం వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తొక్కుకుంటూ పోతారు | ABP

రాహుల్ గాంధీ సభ తరువాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జూలై 2న జరిగే సభ ఏర్పాట్లపై మల్లు భట్టివిక్రమార్కతో చర్చించేందుకు ఆయనతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola