Pooja For Helicopter At Yadadri: హెలికాప్టర్ కు వాహన పూజలు | ABP Desam

ప్రతిమ గ్రూప్ అధినేత, హైదరాబాద్ ఎయిర్‌లైన్ డైరెక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు.... కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేశారు. దానికి యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ఆయన కుటుంబసభ్యులు పూజల్లో పాల్గొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola