PM Modi on Muslim Reservations | జహీరాబాద్ సభలో రిజర్వేషన్లపై మరోసారి మాట్లాడిన ప్రధాని మోదీ | ABP

Continues below advertisement

జహీరాబాద్ సభలో మతం ఆధారిత రిజర్వేషన్లపై ప్రధాని మోదీ మరోసారి మాట్లాడారు. తన ప్రాణం ఉన్నంతవరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను మతం ప్రాతిపదికన వేరే వారికి పోనివ్వనన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram