PM Modi Nizamabad Tour |తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చడానికి గుజరాత్ బిడ్డ వచ్చాడన్న మోదీజీ | ABP

గుజరాత్ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్.. నాడు నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించారు. అదే విధంగా నేడు..కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు మరో గుజరాత్ బిడ్డ వచ్చాడని మోదీ అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola