Nizamabad | ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు యోగా శిక్షణ| ABP Desam

కొంత కాలంగా సిజేరియన్ డెలవరీలే ఎక్కువవుతున్నాయ్. నార్మల్ డెలవరీలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గవర్నమెంట్ హాస్పిటల్ లో గర్భిణులకు యోగా, ఎక్సర్ సైజ్, పౌష్టికాహారంతో పాటు మానసికంగా దృఢంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola