TPCC President Revanth Reddy : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై రేవంత్ రెడ్డి | ABP Desam

Continues below advertisement

Basara IIIT విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన TPCC President Revanth Reddy పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ హయాంలో బాసర ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయి ఉద్యమం తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram