Nizamabad to Nirmal : తెలంగాణలో తొలిసారిగా గాల్లో మందుల సరఫరా..! | ABP Desam

తెలంగాణలో తొలిసారిగా టీశా-మెడికార్ట్ అనే కంపెనీ డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరా ప్రారంభించింది. నిజామాబాద్ నుంచి 70కి.మీ దూరంలోని నిర్మల్ కు కేవలం అరగంటలోనే ఔషధాలను చేరవేసింది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర సమయం పట్టే దూరాన్ని 30నిమిషాల్లో అందుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola