Basara IIIT Students Parents Agony: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎక్కడ ఉన్నారు..? వెంటనే స్పందించాలి
ABP Desam
Updated at:
16 Jul 2022 04:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజనింగ్ తో అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.