MLA Rajasingh on Law and order : కేసీఆర్ వెంటనే హోంమంత్రిని మార్చాలి | ABP Desam
ABP Desam
Updated at:
01 Sep 2023 09:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ గడ్డను మర్డర్స్ అడ్డాగా మార్చేశారన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో రోజుకో హత్య జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ మండిపడిన రాజా సింగ్...ముఖ్యమంత్రి అంటే ఎలా పనిచేయాలలో ఉత్తర ప్రదేశ్ ను చూసి నేర్చుకోవాలన్నారు.