Minister Harish rao on Khammam Sabha : 18న ఖమ్మం సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు | DNN | ABP Desam

ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించే సభతో దేశ రాజకీయాలను మలుపు తిప్పుతున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభలో మొత్తం ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు జాతీయ స్థాయి నేతలు అనేక మంది పాల్గొంటారని హరీశ్ రావు తెలిపారు. యాదాద్రి దర్శనం తర్వాత హెలి కాఫ్టర్లలో ముఖ్యమంత్రులు ఖమ్మం సభాప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారమన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola