Madhavi Latha | Old city Elections 2024 |మాధవీలత రిగ్గింగ్ ఆరోపణలపై ఈసీ స్పందిస్తుందా.?| ABP Desam

హైదరాబాద్ లోక్ సభ బరిలో నిన్న సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు చోట్ల రిగ్గింగ్ ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. లక్షా 50వేల ఓట్లు గల్లంతు చేస్తున్న ఆరోపణలు చేస్తున్న ఆమె..ఈసీ పట్టించుకోని పక్షంలో పాదయాత్ర చేస్తానంటూ సవాల్ విసురుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola