KTR Visits Dubai Prisoners : దుబాయి నుంచి తిరిగొచ్చిన సిరిసిల్ల వాసులకు కేటీఆర్ పరామర్శ | ABP Desam

Continues below advertisement

ఉపాధి పనుల నిమిత్తం దుబాయ్ కి వెళ్లి అక్కడి జైళ్లలో 18ఏళ్ల పాటు శిక్షను అనుభవించిన ఖైదీలను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇటీవలే ఇండియాకు తిరిగివచ్చిన ఆ బాధితుల్లో సిరిసిల్ల వాసులు ఐదుగురు ఉండగా వారికి భవిష్యత్తులో ఆర్థికంగానూ అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram