KTR Demands Congress Government | కరీంనగర్ లో పంటపొలాలను పరిశీలించిన కేటీఆర్ | ABP Desam

రైతులకు 24గంటలు కరెంట్ ఇచ్చి తీరాలని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ఇచ్చిన హామీలన్నీ వందరోజుల్లోపు అమలు చేయాలన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola