Kamareddy Bus Accident: కామారెడ్డి జిల్లా ఘన్ పూర్ దగ్గర కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు| ABP Desam
Kamareddy Bus Accident కామారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారెడ్డి మండలం ఘన్ పూర్ లో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. బస్సు టైర్ పేలటం ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు.