KA Paul Comments On Kamareddy Protest: రైతులకు న్యాయం చేసేందుకు పోరాడతానన్న పాల్ | DNN | ABP Desam

ప్రభుత్వం తీసుకొచ్చిన కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ దుర్మార్గమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. హైకోర్టులో తన వాదనలు వినిపించినట్టు తెలిపారు. అవసరమైతే సుప్రీంకు వెళ్తానని, రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడతానన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola