Two Groups At Nampally Court: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం, లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను అరెస్ట్ చేసి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టు బయట తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజా సింగ్ కు సపోర్ట్ గా, వ్యతిరేకంగా రెండు గ్రూపులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. వారిని డిస్పర్స్ చేయడానికి పోలీసులు లాఠీకి పనిచెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola