Parents at Chanchalguda Jail: రైల్వేస్టేషన్ హింసాత్మక ఘటన నిందితుల తల్లితండ్రుల కన్నీళ్లు| ABP Desam

Chanchalaguda Jail ఎదుట secunderabad Railway Station నిందితుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకూ 46 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి తల్లితండ్రులు చంచల్ గూడ జైలు వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ పిల్లలకేం తెలియదని ఉద్యోగం కోసం ఆందోళనకు వెళ్లి ఉంటారని వాళ్లని వదిలిపెట్టాలని ప్రాధేయపడుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola