ఒక హౌస్ లో రోశయ్య, చంద్రబాబు, వైఎస్సార్..పాత జ్ఞాపకాలు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య తుది శ్వాస విడిచారు. తమిళనాడు గవర్నర్ గా , కాంగ్రెస్ సీనియర్ నేతగా, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం లో ఆర్ధికమంత్రి గా పని చేసిన అనుభవం రోశయ్య సొంతం. అప్పట్లో అసెంబ్లీ సమావేశాల్లో రోశయ్య మాట్లాడుతుంటే సభికులంతా ఆసక్తిగా వింటుండేవారు. ఆయన ఛలోక్తులు కట్టి పడేసేవి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola