Mokila Crime Incident: మోకిలలో ఆ రాత్రి ఏం జరిగింది..? ఆ విలేకరుల వల్లే పిల్లల్ని చంపేశాడా..!?
ABP Desam
Updated at:
17 Mar 2024 12:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల పీఎస్ పరిధిలో... రవి అనే వ్యక్తి ముగ్గురు కొడుకులకు ఉరివేసి తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందో మృతుడి భార్య శ్రీలత ఏబీపీ దేశానికి వివరించారు.