Marri Rajasekhar Reddy: ఐటీ అధికారుల తీరుపై మర్రి రాజశేఖర్ రెడ్డి సీరియస్ | DNN | ABP Desam

సోదాలు పేరిట ఐటీ అధికారుల తీరు చాలా అమానుషంగా ఉందని మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తానన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola