KTR Son Himanshu Leadership Qualities: క్యాస్నివాల్ ను నడిపించిన హిమాన్షు
ABP Desam
Updated at:
28 Jan 2023 09:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ లోని ఓక్రిడ్జ్ స్కూల్ లో జరిగిన కాస్నివాల్ అనే ఈవెంట్ లో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ థీమ్ CAS పేరిట ఈ క్యాస్నివాల్ నిర్వహించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బుతో స్కూల్ ఎదురుగా ఉన్న నానక్ రాం గూడ సుందరీకరణ చేపట్టబోతున్నారు.